Friday, May 17, 2024

WGL: బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి

హన్మకొండ జిల్లా భీమాదేవరపల్లి మండలం చంటయిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి వచ్చిన మూడేళ్ల బాలుడు మృత్యుఒడిలోకి చేరాడు. అన్నను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి వచ్చిన బాలుడు.. బస్సు వెనుక టైర్ల కింద పడి మృతిచెందాడు. అప్పటి వరకు ఆడుతూ, గంతులేసిన కొడుకు ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement