Monday, April 29, 2024

Breaking: గురుకుల పాఠ‌శాల‌లో గుండెపోటుతో టెన్త్‌ విద్యార్థి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. హన్వాడ మండలం బుడుమకొండ తాండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో మృతిచెందారు.

అప్పటి వరకు విద్యార్థులతో కలిసి ఉన్న శ్రీకాంత్.. ఉన్నట్టుండీ డార్మెటరీలో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు వైద్యుల వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement