Sunday, April 28, 2024

Breaking: దేవరుప్పలలో ఉద్రిక్తత

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవరుప్పలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్ యాత్రలో తోపులాట జరిగింది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకుంటున్నారు. తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement