Friday, May 17, 2024

ఏప్రి‌ల్‌లో తెలుగు వర్సిటీ స్నాత‌కో‌త్సవం.. ప‌ట్టా ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

పొట్టి శ్రీరా‌ములు తెలుగు విశ్వ‌వి‌ద్యా‌లయం 15వ స్నాత‌కో‌త్స‌వాన్ని ఏప్రి‌ల్‌లో నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్టు పరీ‌క్షల నియం‌త్ర‌ణా‌ధి‌కారి ఆచార్య సీ ముర‌ళీ‌కృష్ణ తెలి‌పారు. 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సుల్లో ఉత్తీ‌ర్ణత సాధిం‌చిన విద్యా‌ర్థులు స్నాత‌కో‌త్సవం సంద‌ర్భంగా డిగ్రీ పట్టా పొంద‌డా‌నికి ఏప్రిల్‌ 11 వరకు దర‌ఖాస్తు చేసు‌కో‌వ‌చ్చని పేర్కొ‌న్నారు. దర‌ఖాస్తు పత్రాన్ని www.teluguuniversity.ac.in నుంచి పొంద‌వ‌చ్చని ఆయ‌న సూచిం‌చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement