Saturday, May 4, 2024

ఆ నలుగురికి డీజీపీ హోదా

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో బదిలీలు, పదోన్నతులు జరుగుతున్నాయి. తాజాగా నలుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు డీజీపీ హోదా కల్పించారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఉమేష్ షరాఫ్‌, గోవింద్ సింగ్, రవిగుప్తాకు డీజీపీ హోదాను ఇస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఇప్పటి వరకు అదనపు డీజీ హోదాలో ఉన్నారు. ఇకపై డీజీ హోదాలో కొనసాగుతారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement