Monday, April 29, 2024

TS : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రసంగిస్తున్న గవర్నర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగిస్తున్నారు. కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆరు గ్యారెంటీలు, మహాలక్ష్మీ పథకం, అలాగే ప్రభుత్వం చేసిన పనులపై గవర్నర్ ప్రసంగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement