Thursday, May 2, 2024

రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ

జైనూర్ ,జూన్ 21(ప్రభన్యూస్) ప్రభుత్వం రైతులకు 100% సబ్సిడీపై మంజూరు చేసిన విత్తనాలను జ0గాం క్లస్టర్ రైతులకు బుధవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈఓ వినోద రైతులకు పంపిణీ చేశారు. జ0గాం క్లస్టర్ పరిధిలోని 10 గ్రామ పంచాయతీలకు చెందిన రైతులకు 8 కిలోల కు చెందిన 23 సోయాబీన్ బ్యాగులు , నాలుగు కిలోల కు చెందిన 25 కంది శాంపుల్ డెమో విత్తన బ్యాగులు మంజూరు కాగా వాటిని పంపిణీ చేశామని రైతులు తప్పకుండ తమ పంట పొలంలో విత్తనాలు నాటి లబ్ధి పొందాలని ఆమె కోరారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పలు గ్రామపంచాయతీలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement