Wednesday, May 1, 2024

TS : తెలంగాణ‌ మీడియా అకాడమీ చైర్మ‌న్‌గా శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణ‌ మీడియా అకాడమీ చైర్మన్‌ను ప్రభుత్వం నియమించింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ కే శ్రీనివాస్‌ రెడ్డికి ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement