Monday, April 29, 2024

Congress: ఎయిర్‌పోర్టులో సోనియా, రాహుల్​, ప్రియాంలకు రేవంత్‌రెడ్డి ఘ‌న‌స్వాగ‌తం

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

వారిని స్వాగతించేందుకు రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేలు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో స్వయంగా ఆహ్వానంప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement