Wednesday, May 1, 2024

TS: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సిరిసిల్ల రాజయ్య భేటి

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య సోమవారం నాడు ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ రాజయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు భట్టి విక్రమార్క.

Advertisement

తాజా వార్తలు

Advertisement