Friday, May 10, 2024

పార్టీ మండ‌ల కో ఆర్డినేట‌ర్ల‌తో ష‌ర్మిల భేటీ

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత వైఎస్ ష‌ర్మిల త‌మ‌ మండల కోఆర్డినేటర్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. రాష్ట్రంలో సంక్షేమ పాలననే ఏకైక లక్ష్యమని ఆమె అన్నారు. అధికారంలోకి రావాలంటే చాలా బలగం కావాలన్నారు. పార్టీని నమ్ముకున్న ఏ ఒక్కరినీ కూడా మరిచిపోనని ఆమె మండ‌ల కో ఆర్డినేట‌ర్ల‌కు భరోసా ఇచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌కి కార్యకర్తలను సిద్ధం చేసుకోవాలని.. అప్పుడే మనం ఎన్నికలను ఎదుర్కోగలమని ష‌ర్మిల తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement