Thursday, April 25, 2024

పేద విద్యార్థుల‌కు యూనిఫామ్ లు పంపిణీ చేసిన శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు త‌న‌ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు యూనిఫామ్ లు పంపిణీ చేశారు. మొత్తం 54 జతల యూనిఫామ్ లు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ఐటీ అధినేత మర్రి లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్, భీమ్ సింగ్, కాలేజ్ కోఆర్డినేటర్ నారాయణ రావు, ఆకుల ప్రభాకర్ గుప్త, చైతన్య పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement