Monday, May 6, 2024

Sangareddy – భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ అంజనీ కుమార్…

సంగారెడ్డి, అక్టోబర్ 7 (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లాలో భరోసా కేంద్రాన్ని స్థాపించాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభా గం చేసిన అభ్యర్ధనకు స్పందనగా, అరబిందో ఫార్మా ఫౌండేషన్ దాదాపు 7,000 చ అడుగుల విస్తీర్ణంలో, రూ.2.45 కోట్లతో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని నేడు డిజిపి అంజనీ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎడిజి శిఖా గోయల్, జిల్లా ఎస్పి రమణ కుమార్, సంగారెడ్డి ఎఎస్పి అశోక్ కుమార్, సంగారెడ్డి డిఎస్పి రమేష్ కుమార్, జిల్లా పోలీస్ ఉన్నతాదికారులు తితర పొలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement