Wednesday, May 15, 2024

TS: చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సభాపతి పోచారం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం దుర్కి గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. చత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని సభాపతి సూచించారు.

ఎందరో చత్రపతి లాంటి వారు ప్రాణాలను ఫణంగా పెట్టి తెచ్చిన స్వతంత్రం తోనే నేడు మనం స్వేచ్ఛ యుత వాతావరణంలో జీవనం కొనసాగించటానికి వీలు కలిగిందన్నారు. దేశ సేవకు ప్రాణాలను అంకితం చేసిన వారిని స్మరించుకొని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని సభాపతి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement