Sunday, April 28, 2024

TS: సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సభాపతి పోచారం

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ పట్టణంలోని సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన సతీమణి దర్శించుకున్నారు. వేద పండితులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించి తీర్థప్రసాదాలను అందించారు.

నవరాత్రులు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. సభాపతి వెంట తన సోదరుడు శంభు రెడ్డి, తన తనయుడు పోచారం సురేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement