Monday, April 29, 2024

NZB: అభివృద్ధి పనులను ప్రారంభించిన సభాపతి పోచారం

వర్ని, అక్టోబర్ 2 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణ పురం గ్రామంలో సుమారు 30కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు, కార్యక్రమాలను సోమవారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో అడుగడుగున చేపట్టిన సుమారు 32రకాల అభివృద్ధి పనులను సభాపతి తన ప్రత్యేక వాహనంపై తిరుగుతూ ప్రారంభించారు. సభాపతి వెంబడి పోచారం సురేందర్ రెడ్డి స్థానికులు వెలగపూడి గోపాల్, మేక వీర్రాజు తదీతరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement