Tuesday, April 30, 2024

RIP – స్వామినాథన్ మృతికి మంత్రి గంగుల సంతాపం

క‌రీంన‌గ‌ర్ – హ‌రిత హరితవిప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. యావత్ దేశానికి తన పరిశోదనలతో ఎంతో సేవ చేసారని, ఆయన కృషితో నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సాధించిన ఘనత స్వయం సమ్రుద్ది దిశగా నడిపిస్తుందని కొనియాడారు. ఈ విషాద సమయంలో స్వామినాథన్ గారి కుటుంభ సభ్యలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement