మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్, బాపూఘాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.. ముందుగా ఆయన బాపూ ఘాట్ పై పుష్ప గుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు విహెచ్ , షబ్బీర్ అలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు..
అపోలో హస్పటల్స్ జాయింట్ ఎండి బేటి
అపోలో హస్పటల్స్ జాయింట్ ఎండి డాక్టర్ సంగీతారెడ్డి సచివాలంలో నేడు రేవంత్ రెడ్డితో భేటి అయ్యారు.. ఆయనకు బోకే ఇచ్చి అభినందనలు తెలిపారు…
రేవంత్ లో స్టార్ హాస్పటల్స్ ఎండి బేటి ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు సచివాలయంలో స్టార్ హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మన్నెం గోపీచంద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గూడపాటి రమేష్ లు మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సందర్బగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ ను వారు అభినందించారు.. ముఖ్యమంత్రికి శ్రీవెంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని అందజేశారు..
.