Friday, May 17, 2024

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం 73 వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. మార్కెట్ లో జరిగిన వేడుకల్లో మార్కెట్ ఛైర్మెన్ శంకర్ నాయక్, జడల సురేందర్,అక్కపాక తిరుపతి, కుంభం సంతోష్, సలేంద్ర రాములు,సరోత్తం రెడ్డి, దుర్గన్న, మార్కెట్ అధికారులు, సిబ్బంది, హమాలీలు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement