Sunday, April 28, 2024

TS: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలి.. బీజేపి జిల్లా కార్యదర్శి సారా జగన్

వికారాబాద్, ఫిబ్రవరి 18 (ప్రభ న్యూస్): ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛభారత్ అభియాన్ పిలుపు మేరకు ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలి, ప్లాస్టిక్ వాడకం వల్ల ఎంతో మందికి క్యాన్సర్ కు కారణం అవుతుంది, అనే ఉద్దేశంతో మాజీఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బ్యాగులు చేశారు. వాటిని ఆదివారం బీజేపీ జిల్లా కార్యదర్శి సారా జగన్ నవాబుపేట్ మండలంలో ఏళ్లకొండ, పులిమామిడి, నవాబుపేట్ మండల కేంద్రంలోని మార్కెట్లో బ్యాగుల పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement