Friday, May 3, 2024

కీసర బ్రహ్మోత్సవాల పై మంత్రి మల్లారెడ్డి సమీక్ష

కీసర ఉత్సవాలు ఆరురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా శనివారం రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కీసర గుట్ట బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ కమిటి, అధికారులతో మంత్రి మల్లారెడ్డి సమీక్షించారు. ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement