Wednesday, May 1, 2024

RR: బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, నవంబర్ 3 (ప్రభ న్యూస్) : మరోసారి బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని వికరాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మండలం మైలార్ దేవ్ పల్లి, పీలారం, రాళ్ల చిట్టెం పల్లి గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తిరుపతి రెడ్డి, కమాల్ రెడ్డి, గౌస్, పురుషోత్తం రెడ్డి, సాయీ, కో ఆప్షన్ సభ్యులు గౌస్, రఫీ, గఫర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement