Thursday, May 16, 2024

అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న.. జూలూరి గౌరీశంకర్

వికారాబాద్ (ప్రభ న్యూస్): శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరి శంకర్ దర్శించుకున్నారు. చైర్మన్ వెంబడి కవులు రచయితలు ఉన్నారు.కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నారు ప్రోటోకాల్ ఉత్తర్వుల ప్రకారం దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ ధర్మకర్త పద్మనాభం నరేందర్ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement