Friday, May 3, 2024

ఫ్లాష్ ఫ్లాష్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల ముఖ్య కూడలి బైపాస్ రోడ్ లో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement