Thursday, July 25, 2024

Praja Bhavan – బాంబు బెదిరింపు… ఎవ‌రిపైనా అనుమానాలు లేవు – సీత‌క్క

హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం పై మంత్రి సీతక్క స్పందించారు. రోజూ ప్రజాభవన్‌కు సమస్యలు చెప్పుకోవడానికి అనేకమంది వస్తుంటార‌ని, అందరినీ లోపలికి అనుమతిస్తున్నామ‌న్నారు.. ఈ క్రమంలో బాంబు ఉందని అగంతకులు ఫోన్ చేసి అందరినీ భయబ్రాంతులకు గురిచేశార‌న్నారు. తమకు ఎవరి మీదా అనుమానం లేదు అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement