Sunday, May 19, 2024

ఫేక్​ సర్టిఫికెట్లతో విదేశాలకు విద్యార్థులు-కన్సల్టెన్సీలపై పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని పలు కన్సల్టెన్సీలలో యూఎస్‌ ఎంబసీ, ఇమ్మిగ్రేషన్‌, ఢిల్లీ పోలీసుల తనఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసుల సహాయంతో జరిగిన తనిఖీలలో నకిలీ ధ్రువీక‌ర‌ణ‌ పత్రాలతో విదేశాలకు విద్యార్థులను, ఉద్యోగులను తరలించినట్లు ఈ తనిఖీలలో అధికారులు గుర్తించారు. అమీర్‌పేట, కూకట్‌పల్లి, బేగంపేట, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో పలువురు కన్సల్టెన్సీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ ఢిల్లీకి త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement