Friday, May 3, 2024

Shamshabad: ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ, బిల్ క‌లెక్ట‌ర్

శంషాబాద్ (ప్రభ న్యూస్) : శంషాబాద్ మండలంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వ‌హించారు. శంషాబాద్ మండలం నర్కూడ గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మీనరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజు రూ.40,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నర్కూడ గ్రామపంచాయతీలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement