Saturday, May 4, 2024

డీసీఎంను ఢీకొట్టిన ఆటో.. స్పాట్‌లోనే ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా బాల్కొండలో యాక్సిడెంట్ జ‌రిగింది. 14వ జాతీయ రహదారి వద్ద డీసీఎంను ఆటో ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ యువకుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచాడు. జాతీయ రహదారిపై డీసీఎం అతివేగంగా వెళ్తోంది.. అయితే ఒక్క‌సారిగా బ్రేక్ వేయడంతో వెనక నుండి పాల ఆటో డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ఆటో నడుపుతున్న నాగరాజు అనే వ్య‌క్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement