Saturday, May 4, 2024

New Speaker – శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్….

వికారాబాద్ డిసెంబర్ 7 ( ప్రభ న్యూస్): శాసనసభకు స్పీకర్ గా వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.. గ‌తంలో రెండు సార్లు ఎన్నికల్లో గెలుపొందిన ప్రసాద్ కుమార్ మంత్రిగా కూడా సేవ‌లందించారు..ఈ సారి ఆయ‌న వికారాబాద్ నుంచే బి.ఆర్.ఎస్ చెందిన ఆనందును ఓడించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఆయ‌న స్వ‌స్థ‌లంలో వికారాబాద్ జిల్లా తాండూర్ మండ‌లం బెల్క‌లూర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement