Thursday, May 9, 2024

TS: కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు

న్యూఢిల్లీ : ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో పలువురు నేతలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల BRSకు రాజీనామా చేసిన పటాన్ చెరు నేత నీలం మధు ముదిరాజ్ తోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement