Friday, May 3, 2024

యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు.. ఫోటోస్

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రెండవ రోజు ఆలయ అర్చకులు ఉదయం లక్ష పుష్పార్చన నిర్వహించారు. శ్రీ స్వామివారు రెండవ రోజు కాళీయ మర్దన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఏవో గీతా రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement