Friday, April 26, 2024

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ప్రభ న్యూస్ ప్రతినిధి / యాదాద్రి : నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు త్వరగా పూర్తి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని 34వ వార్డు కిసాన్ నగర్ లో విద్యుత్ కార్యాలయం వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. వీధులల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, నాయకులు ఏవి కిరణ్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement