Sunday, April 28, 2024

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

ఆలేర్ బైపాస్ రోడ్డులో రోజు వారి కూలీలుగా పని చేస్తున్న రాయగిరి కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. ఒక్కొక్కరికి ప్రభుత్వం నుండి రూ.5 లక్షలు కాకుండా సొంతగా ఒక్కొక్కరికి  రూ. లక్ష 50 వేలు చొప్పున రూ. 6లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే చదువుకునే పిల్లలకు నెలకు రూ.2వేల చొప్పున ఇస్తానని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement