Thursday, April 25, 2024

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న జస్టిస్ చంద్రయ్య

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం సతీసమేతంగా నరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం జరుపగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement