Friday, May 10, 2024

ధ్వ‌జ‌స్తంభం ప్ర‌తిష్టాప‌న‌లో అప‌శృతి.. ప‌లువురికి తీవ్ర‌గాయాలు

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని రామాల‌యం ధ్వజస్తంభం ప్రతిష్టాపనలో అపశృతి చోటుచేసుకుంది. ధ్వ‌జ‌స్తంభాన్ని ప్ర‌తిష్టిస్తుండ‌గా క్రేన్ బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో ప‌లువురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement