Tuesday, May 14, 2024

TS: మల్కాజిగిరిలో మైనంపల్లి ఓటమి..

మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు ఓటమి పాలయ్యారు. మైనంపల్లిపై బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి సుమారు 25వేల ఓట్ల గెలుపొందారు. అయితే మైనంపల్లి కుమారుడు రోహిత్ విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement