తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు.
MP Santhosh : కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపి సంతోష్ కుమార్
![MP SANTHU](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/11/MP-SANTHU-696x364.webp)
Advertisement
తాజా వార్తలు
Advertisement