Saturday, April 27, 2024

నరసింహ స్వామి సన్నిధిలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి..

ప్రభన్యూస్, యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు వేద మంత్రోచ్ఛారణతో స్వామి వారి ఆశీస్సులను అందజేశారు. యాదాద్రి ఆలయం ప్రపంచ చరిత్రలో నిలచిపోనున్నదని, అద్భుతమైన మహా కట్టడమన్నారు. ఆధ్యాత్మికతను పెంపొందించుకునే విధంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దాడన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement