Saturday, July 27, 2024

TS | మేడారం బస్సుల ను ప్రారంబించిన ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్ ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రం నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు ఆర్టీసి సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులను నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారబించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాటలాడుతూ తెలంగాణలో జరిగే అతి పెద్ద జాతర కు ఆర్టీసి ప్రత్యేక సేవలు అందించడం జరుగుతుంది జాతరకు వెళ్ళే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెన్న సూర్య నారాయణ, మైదం రవి, ఘన్ శ్యామ్, ఆర్టీసి అధికారాలు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement