Wednesday, May 15, 2024

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూర్ నగర్ బీసీ కాలlనీ సమీపంలో రూ.4.5కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర,జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మన్  కొత్త హరిబాబు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement