Friday, May 3, 2024

HYD: రజనికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని

నాంపల్లిలోని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ గా వేద రజని బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆమెకు మంత్రి తలసాని బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement