Friday, May 10, 2024

జంపన్న వాగులో మంత్రి సత్యవతి రాథోడ్

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న వసతులు, జంపన్న వాగు దగ్గర స్నాన ఘట్టాలు, స్నానం చేసేందుకు కల్పించిన సదుపాయాలను ఆదివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ  శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. జంపన్న వాగులో దిగి భక్తులను అడుగుతూ పనులను, పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జంపన్నవాగులో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, తలనీలాలు ఇచ్చి స్నానాలు ఆచరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement