Wednesday, May 1, 2024

మార్నింగ్ వాక్ లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మార్నింగ్ వాక్ లో ప‌లు స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. కాలనీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగారు రాష్ట విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి. నేనున్నానని అభయమిస్తూ ముందుకు సాగారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జిల్లల గూడ శ్రీధర్ కాలనీ, విజయ దుర్గ కాలనీ, న్యూ గాయత్రి నగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement