Friday, May 17, 2024

గ్రీన్​ ఇండియా చాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ

తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇవ్వాల మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని వారి నివాసంలో మంత్రి పలు మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement