Tuesday, April 30, 2024

Minister: కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర మండంలో పర్యటిస్తున్నారు. కీసర మండలం రాంపల్లి దయారా గ్రామంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో కుట్టు మిషన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామానికి చెందిన మహిళలకు మూడునెలల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement