Sunday, April 28, 2024

సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి హ‌రీశ్ రావు

ఈ నెల 21 జరిగే ముఖ్యంమంత్రి కేసిఆర్ సభ కోసం నారాయణఖేడ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. అందుకోసం నారాయ‌ణ‌ఖేడ్ ప‌రిధిలోని అంతరం శివారులోని మెయిన్ రోడ్డు దగ్గర సభాస్థలాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ప‌రిశీలించారు. ఈకార్య‌క్ర‌మంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, సంగారెడ్డి తెరాస పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement