Sunday, April 28, 2024

TS: కార్యకర్తను పరామర్శించిన మంత్రి గంగుల

కొత్తపల్లి మండలం అసిఫ్ నగర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే కార్యకర్త తల్లి దూలం రాయమల్లవ్వ అనారోగ్యంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మృతి చెందారు.. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ వారి ఇంటికి వెళ్ళి మల్లవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి వెంట ఎంపీపీ పిల్లి శ్రీలత -మహేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎంపీటీసీ సభ్యులు కమల మనోహర్, కో అప్షన్ సభ్యులు సాబీర్ పాషా, సర్పంచ్ కడారి శాంత శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement