Saturday, April 27, 2024

మాస్క్ లేకుంటే కఠిన చర్యలు : సిఐ రమేష్

సంగారెడ్డి : మాస్క్ లు ధరించకుండా రోడ్ల పైకి వస్తే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్ హెచ్చరించారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో సి ఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పలువురు మాస్క్ లు లేకుండా కనిపించారు. తక్షణమే అలాంటి వారిని గుర్తించి సిఐ వారికి మాస్క్ లు అందించి మరో మారు మాస్క్ లు లేకుండా రోడ్ల పైకి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement