Wednesday, May 1, 2024

న‌ర్సాపూర్ ఎమ్మెల్యేకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ ప‌ర్స‌న్ ప‌రామ‌ర్శ‌

మెద‌క్ జిల్లా నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ప‌రామ‌ర్శించారు. సికింద్రాబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్ లో ఎమ్మెల్యేను వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement