Wednesday, May 1, 2024

Breaking: బైక్ ను ఢీకొట్టిన టిప్పర్ లారీ.. వ్యక్తి మృతి

హైదరాబాద్ లోని కేపీహెచ్.బి కాలనీ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాని దాదాపు 20 మీటర్లు టిప్పర్ లారీ ఈడ్చుకెళ్లింది. కేపీ.హెచ్.బి కాలనీ రోడ్డు నెంబర్ 1 నుండి టెంపుల్ బస్ స్టాప్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement